<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
     xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
     xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
     xmlns:admin="http://webns.net/mvcb/"
     xmlns:rdf="http://www.w3.org/1999/02/22-rdf-syntax-ns#"
     xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
     xmlns:media="http://search.yahoo.com/mrss/">
<channel>
<title>Reportage News International (RNI) &#45; Mohammad Abdul Musaveer</title>
<link>https://www.rninews.com/rss/author/mohammad-abdul-musaveer</link>
<description>Reportage News International (RNI) &#45; Mohammad Abdul Musaveer</description>
<dc:language>en</dc:language>
<dc:rights>Copyright © 2025 Reportage News International (Opc) Pvt. Ltd. &#45; All rights reserved.</dc:rights>

<item>
<title>కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రెస్ మీట్</title>
<link>https://www.rninews.com/%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87-%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B5%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AE%E0%B1%80%E0%B0%9F%E0%B1%8D</link>
<guid>https://www.rninews.com/%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87-%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B5%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AE%E0%B1%80%E0%B0%9F%E0%B1%8D</guid>
<description><![CDATA[ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రెస్ మీట్ ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202308/image_870x580_64de3c169b9b2.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 17 Aug 2023 20:30:28 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>(RNI) నియోజకవర్గానికి సిఆర్ఆర్ గ్రాంట్ క్రింద 14 కోట్ల 30 లక్షలు మంజూరు. ఇట్టి నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు హరీష్ రావుకి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు కి ధన్యవాదాలు తెల్పరు పెద్దాపుర్ రామారావుపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి 2 కోట్ల 80 లక్షలు మంజూరు. యెకిన్పూర్ సంగెం మధ్య బ్రిడ్జి నిర్మాణానికి 1 కోటి 50 లక్షలు మంజూరు. కోరుట్ల జంబి గద్దె సంగెం మధ్య బ్రిడ్జి నిర్మాణానికి 3 కోట్ల 80 లక్షలు మంజూరు కొండ్రికర్ల బ్రిడ్జి నిర్మాణానికి 4 కోట్లు మంజూరుమల్లాపూర్ ఒడ్డెర కాలనీ బ్రిడ్జి నిర్మాణానికి 2 కోట్ల 20 లక్షలు మంజూరు. కోరుట్ల నియోజకవర్గంలోని 5178 మంది రైతులకు సుమారు 35 కోట్ల 50 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు.నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. మంజూరు కాబడిన పనులు త్వరలో రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిచే శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు. ఈ మధ్యలోనే కోరుట్ల పట్టణానికి 10 కోట్లు మెట్‌పల్లి పట్టణానికి 10 కోట్లు మంజూరు అయ్యాయి... వాటికి సంబంధించిన పనులకు కూడా టెండర్ కి పంపించటం జరిగింది. కెసిఆర్ గారు పేదల పెన్నిధి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో నడిపిస్తున్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవం</title>
<link>https://www.rninews.com/%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%98%E0%B0%A8%E0%B0%82%E0%B0%97%E0%B0%BE</link>
<guid>https://www.rninews.com/%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%98%E0%B0%A8%E0%B0%82%E0%B0%97%E0%B0%BE</guid>
<description><![CDATA[ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202308/image_870x580_64db8e5e739f7.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 15 Aug 2023 16:27:08 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ ,అనంతరం జెడ్పీ కార్యాలయంలో బి.ఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్.వో వాటర్ ప్లాంట్ ను కోరుట్ల&amp;జగిత్యాల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,డా.సంజయ్ కుమార్ ,మరియు జిల్లా పరిషత్&amp;మండల పరిషత్ సభ్యులతో కలిసి ప్రారంభించిన జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ <br>ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చీటీ వెంకట్ రావు , జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు ,జెడ్పీటీసీలు బత్తిని అరుణ , బాధినెని రాజేందర్ ,అశ్విని ,మహేష్ ,మనోహర్ రెడ్డి ,పద్మ ,రామ్మోహన్ రావు ,నాగం భూమయ్య ,జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ అంజద్ గారు,ఎండి సుభాన్ గారు,ఎంపీపీలు బాధినేని రాజమణి గారు,మారు సాయి రెడ్డి గారు,జెడ్పీ సీఈవో రామానుజన్ చార్యులు గారు,పంచాయితీ రాజ్ EE రెహ్మాన్ గారు,మరియు జిల్లా పరిషత్&amp;పంచాయితీ రాజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..</p>]]> </content:encoded>
</item>

<item>
<title>ఫోన్ పోయిన,చోరికి గురైనా CEIR అప్లికేషన్  సద్వినియోగం</title>
<link>https://www.rninews.com/%E0%B0%AB%E0%B1%8B%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A8%E0%B0%9A%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE-CEIR-%E0%B0%85%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D--%E0%B0%B8%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B0%82</link>
<guid>https://www.rninews.com/%E0%B0%AB%E0%B1%8B%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A8%E0%B0%9A%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE-CEIR-%E0%B0%85%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D--%E0%B0%B8%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B0%82</guid>
<description><![CDATA[ జగిత్యాల జిల్లా పరిధిలో  గడిచిన మూడు నెలల్లో పోగొట్టుకున్న, చోరికి గురైన 72  మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత జిల్లా ఎస్పీ ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202308/image_870x580_64d7721903fb3.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 12 Aug 2023 17:21:36 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>(RNI) సెల్ ఫోన్  పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ గారు అన్నారు. గడిచిన మూడు నెలల్లో ఈ యొక్క అప్లికేషన్ ద్వారా 609 కంప్లైంట్స్  రావడం జరిగింది ఇందులో 178 ఫోన్ లను ట్రేస్ చేసి బ్లాక్  చేయడం జరిగిందిని ఇందులో సుమారు 10 లక్షల విలువగల 72  సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని బాధితులకు ఇవ్వడం జరిగిందని అన్నారు. పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని CEIR  వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్  ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు.  పోయిన సెల్ ఫోన్ పట్ల  అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని  తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా  సూచించారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>గల్ఫ్ జెఎసి  భరోసా దీక్షకు సంఘీభావం తెలిపిన జువ్వాడి సోదరులు</title>
<link>https://www.rninews.com/%E0%B0%97%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%9C%E0%B1%86%E0%B0%8E%E0%B0%B8%E0%B0%BF-%C2%A0%E0%B0%AD%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B8%E0%B0%BE-%E0%B0%A6%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%95%E0%B1%81-%E0%B0%B8%E0%B0%82%E0%B0%98%E0%B1%80%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B0%82</link>
<guid>https://www.rninews.com/%E0%B0%97%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%9C%E0%B1%86%E0%B0%8E%E0%B0%B8%E0%B0%BF-%C2%A0%E0%B0%AD%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B8%E0%B0%BE-%E0%B0%A6%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%95%E0%B1%81-%E0%B0%B8%E0%B0%82%E0%B0%98%E0%B1%80%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B0%82</guid>
<description><![CDATA[ గల్ఫ్ జెఎసి  భరోసా దీక్షకు సంఘీభావం ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202308/image_870x580_64d76329cd9da.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 12 Aug 2023 16:20:09 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>(RNI) జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గల్ఫ్ భరోసా దీక్ష శిబిరాన్ని సందర్శించి గల్ఫ్ బాధితులకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు .జువ్వాడి కృష్ణ రావు  సంఘీభావం తెలిపి గల్ఫ్ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను గల్ఫ్ లో  మరణించినటువంటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని అన్నారు. ఈ మోసపూరిత మాటలకు కాలం చెల్లిందని ప్రభుత్వానికి చురకలాంటించారు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సమస్యలను పొందుపరిచే విధంగా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతామని రేపు రాబోవు కాంగ్రెస్ ప్రభుత్వంలో గల్ఫ్ లో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందే విధంగా ఆర్థిక భరోసా ఇస్తామని అదేవిధంగా గల్ఫ్ బాధితుల కొరకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు మరియు జువ్వాడి కృష్ణారావు  అన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు గత సంవత్సరం జూలై నుండి 3000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ ఇప్పటికి పట్నాల నెలలు కావస్తున్న వారికి గౌరవ వేతనం పెంచలేదని అన్నారు . మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక్కొక్కరికి 28 రూపాయలు బాకీ పడ్డ రూపాయలను ప్రభుత్వం వెంటనే చెల్లించి అదే విధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను కూడా పెంచి మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికుల పక్షాన ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.వీరితో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్. కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజాం. కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నయీమ్. కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మేకల నర్సయ్య. కాంగ్రెస్ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి సత్యనారాయణ. కాంగ్రెస్ పార్టీ నాయకులు జబ్బర్ తదితరులు పాల్గొన్నారు..</p>]]> </content:encoded>
</item>

<item>
<title>టబి ఆర్ఎస్ నాయకున్ని చంపిన 9 మంది అరెస్ట్</title>
<link>https://www.rninews.com/%E0%B0%9F%E0%B0%AC%E0%B0%BF-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8-9-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%85%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D</link>
<guid>https://www.rninews.com/%E0%B0%9F%E0%B0%AC%E0%B0%BF-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8-9-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%85%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D</guid>
<description><![CDATA[ టబి ఆర్ఎస్ నాయకున్ని చంపిన 9 మంది అరెస్ట్ ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202308/image_870x580_64d64aaccd5ea.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 11 Aug 2023 20:21:30 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>తేదీ: (RNI) రోజున ఉదయం అందాజా 9 గంటలకు అందరూ చూస్తుండగా కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా కి ఎదురుగా ఉన్నటువంటి శంకర్ టీ స్టాల్ నందు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్ ధరించి టీ తాగడానికి వచ్చిన స్థానిక కోరుట్ల కౌన్సిలర్ భర్త లక్ష్మీరాజంపై కత్తులతో ఒక్కసారిగా దాడి చేసి మోటార్ సైకిల్ పై పారిపోయినారు. గాయాల పాలైన లక్ష్మీరాజంను కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా  అదే రోజు  అందాదా 11:00 గంటలకు  చనిపోయినాడు. మృతుని భార్య  పోగుల ఉమారాణి  ఇచ్చిన ఫిర్యాదు మేరకు విత్తనాల నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తులు, పిల్లి సత్యనారాయణ, కాసుల వంశీ అను నలుగురు వ్యక్తులపై  కోరుట్ల PS లో  కేసు నమోదు చేశారు. అట్టి కేసును చేదించడానికి జగిత్యాల SP ఆదేశానుసారం మెట్పల్లి DSP గారి ఆధ్వర్యంలో ఇద్దరు  CIలు,5 గురు  SI లతో 7  బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తుండగా ఈరోజు ఉదయం అందాజా 04:00 సమయంలో విత్తనాల నాగరాజు యొక్క కారులో పారిపోతున్న విత్తనాల నాగరాజు , విశాల్, వంశీ, మధు,  దీపక్ @ సిద్దులను అదుపులో తీసుకొని విచారించగా హత్య చేయడానికి గల కారణాలు మరియు హత్యకు వాడిన ఆయుధాల గురించి  పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది.  </p>
<p><img src="https://www.rni.news/uploads/images/202308/image_870x_64d64aedc92a8.jpg" alt=""></p>
<p>విత్తనాల నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తి, పిల్లి సత్యనారాయణ, వంశీ, విశాల్, మధుమోహన్, దీపక్ @ సిద్దు, ప్రభాస్ లు మొత్తం ఎనిమిది మంది కలిసి భూదందా మరియు ల్యాండ్ సెటిల్మెంటులలో ప్రజలకు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భయం కలిగించి ల్యాండ్ సెటిల్మెంట్లు చేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకు పట్టణంలో పేరున్న వ్యక్తిని అందరూ చూస్తుండగా రోడ్ మీద  చంపినట్లైతే ప్రజలలో నాగరాజు తన అనుచరులంటే భయం కలుగుతుందని ఆ తరువాత కోరుట్ల పట్టణంలోని ఏ సెటిల్మెంట్ అయినా తామే చేయవచ్చని అందుకు లక్ష్మీరాజం సరైన వ్యక్తిగా ఎంచుకొని గత నెల 30వ తారీఖు రోజున వంశీ వాళ్ళ ఇంటి మీద దావత్ చేసుకొని ఏ విధంగా చేయాలని పథకం పన్నారు. వారి పథకంలో భాగంగా నరసింహ అనే వ్యక్తి లక్ష్మీరాజం యొక్క కదలికలను గమనిస్తూ నాగరాజుకు చేరవేయవలసినదిగా సరైన సమయము స్థలము చూసి   నాగరాజు కు చెప్పినట్లయితే నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తులు లక్ష్మీరాజం ని చంపితే అట్టి హత్యను పిల్లి సత్యనారాయణ త్రిమూర్తులు తామే చేసినట్టుగా పోలీసులకు లొంగిపోవాలని  అందుకు నాగరాజు వారికీ  1  లక్ష రూపాయలు, కొంత భూమిని ఇచ్చే విధంగా ఒప్పుకున్నాడు. అందుకు సహకరించిన మిగిలిన వారికి కూడా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు సర్దుతానని చెప్పినాడు. అందుకు అందరు కూడా ఒప్పుకున్నారు. <br> తమ పథకంలో భాగంగా తేది: 08-08-2023 రోజున ఉదయం అందాజా 9 గంటలకు శంకర్ హోటల్ కు టీ తాగడానికి వచ్చిన లక్ష్మీరాజం ను గమనించి నరసింహ వాట్సప్ కాల్ ద్వారా నాగరాజుకు తెలియజేయగా నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తి ఒకే బైక్ పై వచ్చి నాగరాజు కత్తితో దాడి చేస్తుండగా అతని తమ్ముడు తనని తీసుకుపోవడానికి మోటార్ సైకిల్ తో రెడీగా ఉన్నాడు అట్టి సమయంలో విశాల్, పిల్లి సత్యనారాయణ ఒకవైపు ఒక బైకు పైన , వంశీ అతని తమ్ముడు మధుమోహన్  మరో బైక్ పైన, దీపక్ @ సిద్దు, ప్రభాస్ లు మరో బైక్ పై మూడు వైపులా లక్ష్మీరాజం వారి నుండి పారిపోకుండా చూస్తుండగా నాగరాజు లక్ష్మీరాజం పై కత్తితో దాడి చేసినాడు వెంటనే అక్కడి నుంచి వంశీ వాళ్ళ పొలం దగ్గర 9మంది కలుసుకొని వారి పథకంలో భాగంగా అక్కడి నుంచి పిల్లి సత్యనారాయణ ,త్రిమూర్తులు కలిసి లక్ష్మీరాజo ను చంపినారని పోలీసు వారికి అనుమానం వచ్చే విధంగా ఉండాలని పల్సర్ పై అక్కడ నుంచి పారిపోయినారు అనంతరం హత్య చేస్తుండగా అక్కడే ఉండి చూసినవారు నాగరాజు ను గుర్తుపట్టారని తెలుసుకొని   లక్ష్మీ రాజo ను చంపడానికి ఉపయోగించిన కత్తులను మరియు హత్య రోజు వారు ఉపయోగించిన మోటార్ సైకిల్ లను వంశీ వాళ్ళ పొలం దగ్గర దాచిపెట్టి మిగిలిన వారు కూడా పోలీస్ వారికి దొరకకుండా దాక్కొని ఈరోజు ఉదయం మరల కోరుట్ల పట్టణం మీదుగా పారిపోతుండగా  కోరుట్ల పట్టణ సీఐ ప్రవీణ్  తన సిబ్బందితో నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.<br> మృతుని హత్యపై అతని బంధువులు మరికొంతమంది పై అనుమానo వ్యక్త పరుస్తున్నారు అట్టి అనుమానానికి సంబంధించి మరికొంతమందిని విచారించవలసిన అవసరం ఉన్నది దానితో పాటుగా మరికొంత  సాంకేతిక సమాచారం సేకరించవల్సిన  అవసరం ఉంది అట్టి సమాచారం సేకరించిన అనంతరం  తదుపరి విచారణ కొనసాగించి ఇట్టి కేసు లో  ఎంత మంది నిందితుల యొక్క ప్రమేయం ఉన్నదని నిర్దారించావాల్సి ఉంది దానికి గల కారణాలు పూర్తి ఆధారాలతో సహా సేకరించి  హత్య చేయడానికి గల సరైన కారణం, అందుకు సహకరించిన అందరి నిందితులన పూర్తి వివరాలతో సహా పట్టుకొని విచారించి కోర్ట్ నందు ప్రవేశపెట్టి తదుపరి విచారణ చేయడం జరుగుతుంది.  <br>నిందితుల పూర్తి వివరాలు:<br>1: Vithanala Nagaraju s/o Potharaju, 40yrs R/o Jhanshi road N/at Ramnagar, Korutla, <br>2:Vithanala Thrimurthi @Thrimurthulu s/o Potharaju, 38-yrsR/o Jhanshi road N/at  Prakasham     road, Korutla<br> 3:Kasula Vamshi  Prasad S/o Gangareddy. Age: 24yrs, R/o I.B Road of korutla N/at  Balaji Road      of Korutla .<br>4:Pilli Sathyanarayana S/o Ramulu, Age:41yrs,   R/o  Durgamma wada of Mallapur Village &amp;    Mandal, <br>5:Gudla Vishal S/o Pundarikam Age:26yrs, R/o Urban colony  of Korutla N/at Muthylawada of         Korutla.<br>6:Kasula Madhu Mohan S/o Gangareddy, Age:23-yrs,R/o I.B Road of korutla N/at  Balaji Road    of Korutla 7: Martha Narsimhulu S/o Bapu Age: 29yrs, R/o Prakasham Road of Korutla..<br>8: Sriramula Dipak S/o Ashok, Age:21-yrs, R/o Balaji Road of Korutla, <br>9:Marupaka Prabhas S/o Anjaiah, Age;18yrs, r/o Balaji Road of Korutla n/at  Ramnagar of Korutla<br>నిందితుల నుండి స్వాధీనం పరచుకున్న వస్తువులు :<br>1)    5 కత్తులు <br>2)    4 మోటార్ సైకిల్ లు <br>3)    8 సెల్ ఫోన్లు<br>4)    1 కార్ <br>ఇట్టి కేసును అతి తక్కువ సమయం లో మెటుపల్లి  DSP గారి ఆధ్వర్యంలో చేదించిన కోరుట్ల CI, మెటుపల్లి </p>]]> </content:encoded>
</item>

<item>
<title>శ్రీ చైతన్య (కార్పొరేట్) పాఠశాలతో కుమ్మకైనా DEO పైన చర్యలు తీసుకోవాలి&#45; ఏబీవీపీ జగిత్యాల</title>
<link>https://www.rninews.com/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%9A%E0%B1%88%E0%B0%A4%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%8A%E0%B0%B0%E0%B1%87%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE-deo-%E0%B0%AA%E0%B1%88%E0%B0%A8-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%8F%E0%B0%AC%E0%B1%80%E0%B0%B5%E0%B1%80%E0%B0%AA%E0%B1%80-%E0%B0%9C%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2</link>
<guid>https://www.rninews.com/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%9A%E0%B1%88%E0%B0%A4%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%8A%E0%B0%B0%E0%B1%87%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE-deo-%E0%B0%AA%E0%B1%88%E0%B0%A8-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%8F%E0%B0%AC%E0%B1%80%E0%B0%B5%E0%B1%80%E0%B0%AA%E0%B1%80-%E0%B0%9C%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202306/image_870x580_64919ef4b0e89.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 20 Jun 2023 18:00:00 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య పాఠశాల అక్రమంగా పుస్తకాలు అమ్మడాన్ని &nbsp;నిరసిస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది..<br>&nbsp;<br>ఈ సందర్బంగా రాష్ట్ర కార్యసమితి సభ్యుడు రాపాక సాయికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల నడుస్తుందని, తోక పేరుతో పాఠశాల నడుపుతున్న, అక్రమంగా ఫైర్ NOC తీసుకున్నారని, గ్రౌండ్, పార్కింగ్ స్థలం లేకుపోయిన, DEO పట్టించుకోవడం లేదని, విద్యార్థుల వద్ద నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద వారిని ఇబ్బంది పెడుతుందన్నారు ప్రభుత్వ నిబందనలను ఉల్లంగించి పాఠశాలల్లో పుస్తకాలు అమ్ముతున్నారు అని మండిపడ్డారు...ఈ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని ఎన్ని సార్లు స్థానిక అధికారులకు చెప్పినప్పటికి స్పందించడం లేదు అని ఎందుకు DEO కి శ్రీ చైతన్య (కార్పొరేట్) పాఠశాల దోపిడీ పైన ఇంత నిర్లక్ష్యం అని ప్రశ్నించారు, ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగించి నడుస్తున పాఠశాలను గుర్తింపు రద్దు చేయాలనీ, శ్రీ చైతన్య పాఠశాలకు కొమ్ముకాస్తున్న DEO ఇప్పటికి అయిన కళ్లు తెరిచి శ్రీ చైతన్య పాఠశాలపై &nbsp;చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు...</p>
<p>ఈ కార్యక్రమంలో:-జిల్లా విస్తరక్ నల్ల నవీన్,జిల్లా హాస్టల్ కన్వీనర్ శ్రీను, మనోహర్,చరణ్, దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించబడుతుంది</title>
<link>https://www.rninews.com/%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%AD%E0%B0%97%E0%B1%80%E0%B0%B0%E0%B0%A5-%E0%B0%AA%E0%B0%A5%E0%B0%95%E0%B0%82-%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE-%E0%B0%87%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%E0%B1%81%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%81-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%AC%E0%B0%A1%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF</link>
<guid>https://www.rninews.com/%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%AD%E0%B0%97%E0%B1%80%E0%B0%B0%E0%B0%A5-%E0%B0%AA%E0%B0%A5%E0%B0%95%E0%B0%82-%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE-%E0%B0%87%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%E0%B1%81%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%81-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%AC%E0%B0%A1%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202306/image_870x580_648edd51e0838.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 18 Jun 2023 16:02:57 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించడం జరుగుచున్నదని జగిత్యాల జిల్లా కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. &nbsp;తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలోని వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ఆవరణలో తెలంగాణ మంచినీళ్ళ పండుగ కార్యక్రమానికి ఎమ్మేల్యే , జెడ్పీ చైర్ పర్సన్ తో కలిసి పాల్గొన్నారు. &nbsp;ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు త్రాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలు, దూరదృష్టితో ప్రతీ ఇంటికి త్రాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా ప్రతీ ఒక్కరికీ 100 లీటర్ల శుద్ధమైన త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతున్నదని తెలిపారు. 5 మున్సిపాలిటీలకు, 497 ఆవాసాలకు మంచినీటిని సరఫరా చేయడం జరుగుతున్నదని, 1430 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. సాంకేతిక సమస్యల వలన సరఫరాలో ఇబ్బందులు ఎదురౌతున్నాయని, సమస్యలు వచ్చినప్పుడు అధికారులకు తెలియజేయాలని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని ప్రతీ ఒక్కరు తాగాలని పేర్కొన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, తెలంగాణ రాకముందు నీళ్ళ గోస ఉండేదని, ఆడబిడ్డలు నీటి కోసం రోడ్లు ఎక్క కూడదని, ప్రతీ ఇంటికి నీటి సరఫరా కార్యక్రమం మిషన్ భగీరథ ను అమలుచేయడం జరుగుచున్నదని తెలిపారు. 2015 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా మహిళలు సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన శుద్ధమైన నీటిని సరఫరా చేయడం జరుతున్నదని అన్నారు. ప్రతీ నిత్యం మన ఇంటి ముందు గోదావరి జలాలు వస్తున్నాయని, అపర భగీరదుడు మన ముఖ్యమంత్రి అని అభివర్ణించారు. &nbsp;భావి తరాల వారికి కూడా శుద్ధమైన నీటిని అందించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మంద మకరంద్ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానంతో శుద్ధిచేసిన మిషన్ భగీరథ నీటిని ప్రతీ ఒక్కరు తాగాలని అన్నారు. ఆర్వో , సాధారణ నీటిని వినియోగించడం ద్వారా కలిగే నష్టాలను, మిషన్ భగీరథ నీటి వినియోగం ద్వారా l కలిగే లాభాలను ఆయన వివరించారు. మిషన్ భగీరథ నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి డబ్బా ప్లాంట్ వద్ద సమావేశం ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. తాను శిక్షణలో ఉన్నపుడు మిషన్ భగీరథ నీటి వినియోగంపై ప్రయోగాత్మకంగా పరిశోధించానని తెలిపారు. అంతకుముందు ఫిల్టర్ ప్లాంట్ ప్రాంతాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్, మునిసిపల్ చైర్మన్ లు, జెడ్పీటీసీ లు, ఎంపిపి, సర్పంచ్ లు, కోరుట్ల, మెట్ పల్లి మునిసిపల్ కమిషనర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు</title>
<link>https://www.rninews.com/%E0%B0%9C%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B2%E0%B1%80%E0%B0%B8%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%98%E0%B0%A8%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5-%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5-%E0%B0%B5%E0%B1%87%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B2%E0%B1%81</link>
<guid>https://www.rninews.com/%E0%B0%9C%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B2%E0%B1%80%E0%B0%B8%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%98%E0%B0%A8%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5-%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5-%E0%B0%B5%E0%B1%87%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B2%E0%B1%81</guid>
<description><![CDATA[ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202306/image_870x580_647a0ab057954.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 02 Jun 2023 15:15:15 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>జగిత్యాల: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకొని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ జాతీయ జండా ను ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం &nbsp;ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు&zwnj; మరియు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.&nbsp;<br>శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు.సంఘ విద్రోహుల పట్ల కఠినంగా ఉంటూ, సాధారణ ప్రజలలో భరోసా కల్పిస్తూ స్నేహపూర్వక పోలీసుగా చేస్తూ ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒకే రకమైన సేవలు అందిస్తునామని అన్నారు. అధికారులు&zwnj; మరియు &nbsp;సిబ్బంది క్రమశిక్షణ, డ్యూటీ మైండ్, మరింత బాధ్యతతో పని చేసి &nbsp;జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవల ను బాధ్యతతో &nbsp;అందిస్తూ పోలీసుశాఖకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు.<br>ఈ &nbsp;కార్యక్రమంలో డీఎస్పీ లు ప్రకాష్, రవీంద్ర కుమార్, RI లు వామనమూర్తి,నవీన్,A.O అమర్నాథ్, ఐటీ ఇన్స్పెక్టర్ సరిలల్, &nbsp;పొలిసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>జగిత్యాల జిల్లాలో పోగొట్టుకున్న, చోరి కీ గురైన 29 సెల్ ఫోన్  లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు</title>
<link>https://www.rninews.com/%E0%B0%9C%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%97%E0%B1%8A%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8</link>
<guid>https://www.rninews.com/%E0%B0%9C%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%97%E0%B1%8A%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8</guid>
<description><![CDATA[ సెల్ ఫోన్  పోతే ఆందోళన వద్దు: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్  . ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202305/image_870x580_64611547a3b30.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 14 May 2023 21:15:15 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>సెల్ ఫోన్ &nbsp;పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో &nbsp; పోగొట్టుకున్న, చోరి గురైన 29 &nbsp;సెల్ ఫోన్ &nbsp;లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.&nbsp;</p>
<p>ఈ సందర్భంగా ఎస్పీ &nbsp;మాట్లాడుతూ... పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ భాస్కర్ &nbsp;తెలిపారు. CEIR &nbsp;వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ &nbsp;ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. &nbsp;జిల్లావ్యాప్తంగా సుమారు 2.5 లక్షల విలువ గల 29 &nbsp;మొబైల్ ఫోన్స్ ఈ పోర్టల్ &nbsp;ద్వారా రికవరీ చేసి ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన &nbsp;కార్యాలయంలో బాధితులకు అందజేశారు. CEIR &nbsp;పోర్టల్ నిర్వహణకు పోలీస్ స్టేషన్లో నోడల్ అధికారుల ను &nbsp;ఏర్పాటుచేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. &nbsp;CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. మొబైల్ నెంబర్ ,మీ సేవ రసీదు, IMEI మొదలగు వివరాలతో ఈ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలన్నారు. &nbsp;ఇలా నమోదు చేయడం IMEI ద్వారా &nbsp;ఫోన్ &nbsp;బ్లాక్ చేయబడి పనిచేయదు అన్నారు. ఇందులో ఎవరైనా సిమ్ కార్డ్ వేసుకుంటే ట్రేస్ &nbsp;రిపోర్టు వస్తుందని దీని ఆధారంగా పోయిన మొబైల్ లొకేషన్ గుర్తించి స్వాధీనం చేసుకోవచ్చన్నారు. ఫోన్ లభించిన తర్వాత అదే వెబ్సైట్లో కి వెళ్ళి &nbsp;అన్ బ్లాక్ చేయాలని పేర్కొన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల &nbsp;అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు. ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. &nbsp;దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ CEIR వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని &nbsp;తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా &nbsp;సూచించారు. ఈ సందర్భంగా సాంకేతిక ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ &nbsp;ఇన్స్పెక్టర్ సరిలాల్,RSI దినేష్ &nbsp;మరియు వివిధ పోలీస్ స్టేషన్ ల &nbsp;ఎస్.ఐ లను ఐటి కోర్ సిబ్బంది జిల్లా ఎస్పీ &nbsp;అభినందించారు.&nbsp;</p>
<p>1. మామిడి హరీష్ అనే వ్యక్తి కోరుట్ల పట్టణంలో ఇతను &nbsp;25,000 వేల విలువగల &nbsp;తన మొబైల్ ను గత నెల లో పోవడం జరిగింది. వెంటనే సదరు వ్యక్తి &nbsp;పోలీస్ స్టేషన్ లో కేసు ఫిర్యాదు చేయగా &nbsp;CEIR ని ఉపయోగించి అయొక్క &nbsp;మొబైల్ &nbsp;బైంసా లో ఉన్నదని గుర్తించిన &nbsp;పోలీసులు ఫోన్ ని స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తి ఇవ్వడం జరిగింది.</p>
<p>2. దండవెని గంగ మల్లయ్య అనే వ్యక్తి &nbsp;తన 72,0000 వేల విలువగల &nbsp;మొబైల్ అరుణాచల్ ప్రదేశ్ నుండి మంచిర్యాల వస్తుండగా పోవడం జరిగింది ఇతను మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. CEIR &nbsp;గుర్తించి అతని అందించడం జరిగింది.</p>
<p>3. కోరుట్ల పట్టణానికి చెందిన రాధా అనే మహిళ తన యొక్క కూతురు గిఫ్ట్ గా ఇచ్చిన 28,000 వేల విలువగల &nbsp;సెల్ ఫోన్ గత మార్చి నెలలో డ్రైవింగ్ చేస్తుండగా ఎక్కడో కింద పడిపోవడం జరిగింది వెంటనే &nbsp;వివరాలను &nbsp;CEIR నమోదు చేయగా పోలీసులు ఆ యొక్క ఫోను గుర్తించి ఈ రోజు ఎస్పీ గారు చేతుల మీదుగా అందించడం జరిగింది.<br>ఈ సందర్భంగా బాధితులు తమ యొక్క ఫోన్ పోయినా విధానాన్ని వారు ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని తెలియజేశారు.సాంకేతికతను ఉపయోగించి పోయిన సెల్ఫోన్లను తిరిగి కనిపెట్టి తమకు ఇచ్చినందుకు బాధితులు ఎస్పీ గారికి ఆనందంతో &nbsp;కృతజ్ఞతలు తెలిపారు.&nbsp;</p>
<p>ఈ కార్యక్రమంలో డిఎస్పి ప్రకాష్, ఐటి కోర్ &nbsp;ఇన్స్పెక్టర్ సరిలాల్, RSI &nbsp;దినేష్ &nbsp;మరియు ఎస్.ఐలు సతీష్ ,సందీప్ , ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు (KPI రివార్డ్స్)</title>
<link>https://www.rninews.com/%E0%B0%85%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B6%E0%B0%82%E0%B0%B8-%E0%B0%AA%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-kpi-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D</link>
<guid>https://www.rninews.com/%E0%B0%85%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B6%E0%B0%82%E0%B0%B8-%E0%B0%AA%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-kpi-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D</guid>
<description><![CDATA[ ఫంక్షనల్ వర్టీకల్స్ అమలుపై నిరంతర పర్యవేక్షణ: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్పో, లీస్ శాఖ అమలు చేస్తున్న  వర్టీకల్స్ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని ఆదేశం, ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 52 మంది  ఏ అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు (KPI రివార్డ్స్).  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202305/image_870x580_645500ccafef4.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 05 May 2023 16:45:45 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>జగిత్యాల : పోలీస్ శాఖలో అమలు చేస్తున్న &nbsp;వర్టీకల్స్ విషయంలో ప్రతి పోలీస్ అధికారి శ్రద్ద వహించి సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్&nbsp;సూచించారు. ఈరోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీస్ శాఖ అమలు చేస్తున్న వివిధ రకాల వర్టికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు రివార్లు అందజేయడం జరిగింది.</p>
<p>ఈ సందర్భంగా ఎస్పి &nbsp;మాట్లాడుతూ... ఫంక్షనల్ వర్టికల్ ద్వారా పోలీస్ అధికారులకు సిబ్బందికి పని భారం తగ్గుతుంది, టెక్నాలజీ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించవచ్చని. పని విభజన, రోల్ క్లారిటీ ద్వారా ప్రతి ఒక్కరికీ బాధ్యత పెరుగుతుందని తెలిపారు. ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు సిబ్బందిని అభినందించారు. మరియు ప్రతిభ కనబరిచే సిబ్బందిని అధికారులను గుర్తించి ప్రతి నెల (KPI REWARDs) అధికారులను సిబ్బందిని ప్రోత్సహించే విధంగా రివార్డులు, అవార్డులు, ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల కోసం అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా సేవలు &nbsp;అందించడానికి అందుబాటులో ఉండాలని సూచించారు, మరియు ప్రతి ఒక్కరూ ఫంక్షనల్ వర్టికల్ వారిగా పోటీపడి విధులు నిర్వహించి రివార్డులు, అవార్డులు పొందాలని సూచించారు. కష్టపడి అంకితభావంతో విధులు నిర్వహించే వారికి డిపార్ట్మెంట్లో కచ్చితంగా గుర్తింపు ఉంటుందని తెలిపారు.ఆన్లైన్ డాటా నమోదు పరిచిన విధంగా &nbsp;సిసిటిఎన్ఎస్ &nbsp;&amp; టిఎస్ కాప్ &nbsp;ఆధారంగా వారి యొక్క పనితనాన్ని బట్టి రివార్డ్స్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేల ప్రతి ఒక్క అదికరి కృషి చేయాలని సూచించారు .&nbsp;</p>
<p>కెపిఐ రివార్డ్స్ అందుకున్న వారి వివరాలు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (03), ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (03), రిసెప్షన్ (03), బ్లూ కోల్ట్స్(06), సెక్షన్ ఇంచార్జ్ (03), స్టేషన్ రైటర్స్ (03), సిడిఓ కోర్టు (03), టెక్ టీమ్ (03), &nbsp;ట్రాఫిక్ వర్టికల్ (03 ), 5s (03), సెక్షన్ ఇంచార్జ్ (03),రియలైజేషన్ (03), సమన్స్ &amp; వారెంట్స్ &nbsp;(06 ), డిసిఆర్బి (03 ), ఐటి కోర్ (04 ), మొత్తం (52 ) మంది. పోలీస్ అధికారులకు సిబ్బందికి ప్రశంస పత్రాలు (KPI రివార్డ్స్) అందజేయడం జరిగింది.&nbsp;</p>
<p>ఈ &nbsp;కార్యక్రమంలో SB,DCRB, ఐటీ కోర్ &nbsp;ఇన్స్పెక్టర్ లు &nbsp;రాజశేఖర్ రాజు, శ్రీనివాస్, సరిలాల్ మరియు ఎస్సైలు, ఏ ఎస్సైలు, సిబ్బంది, DCRB, ఐటీ కోర్ &nbsp;సిబ్బంది పాల్గొన్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ అధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు గారి సూచనల మేరకు జువ్వాడి కృష్ణారావు గారి నాయకత్వములో కోరుట్ల కొత్త బస్ స్టాండ్ వద్ద  నిరసన దీక్షను చేపట్టడం జరిగింది</title>
<link>https://www.rninews.com/%E0%B0%9C%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82</link>
<guid>https://www.rninews.com/%E0%B0%9C%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202303/image_870x580_6422d149bf24d.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Mar 2023 15:45:45 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ అధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు గారి సూచనల మేరకు జువ్వాడి కృష్ణారావు గారి నాయకత్వములో కోరుట్ల కొత్త బస్ స్టాండ్ వద్ద &nbsp;నిరసన దీక్షను చేపట్టడం జరిగింది.. రాహుల్ గాంధీ గారికి మద్దతుగా చేపట్టిన నిరసన దీక్షకు పట్ట భద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు హాజరై సంఘీభావం ప్రకటించడం జరిగింది..ఈ సంధర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ గాంధీ నెహ్రూ కుటుంబాలు దేశం కోసం చేసినా అత్యున్నత త్యాగాలకు వారసత్వం అయినా<br>రాహుల్ గాంధీ గారిపై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణిని తీవ్రంగా ఖండించడం జరిగింది.. రాహుల్ గాంధీ మీద జరుగుతున్న దాడి అనేది &nbsp;ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడిగా వర్ణించడం జరిగింది.మొత్తం దేశ సంపదను దోచుకుని ఒకరిద్దరు బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెడుతున్నరని,ప్రభుత్వ రంగ సంస్థలను ఒకదాని తర్వాత ఒకటి అమ్మేస్తున్నారని, ప్రజల సొమ్ము దోపిడీ గురించి రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక భయాందోళనకు గురై ప్రజాస్వామ్యన్ని పాతరెస్తూ &nbsp;నియంత తరహాలో అణిచివేసే ప్రయత్నమే రాహుల్ గాంధీ ఎంపీ పదవి మీద వేసిన అనర్హత వేటు అని మండిపడ్డారు.బిజేపీ ప్రభుత్వం మరియు కేంద్ర మంత్రివర్గం అంతా కలిసి అదానీ మరియు బీజేపీ మోడీ మధ్యలో గల ఆర్థిక సంబంధాల్ని కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ప్రజలు ఆలోచనా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు..బిజేపీ పాలనలో ప్రజాస్వామ్యం స్థాయి పాతాళానికి &nbsp;చేరిందని మండి పడ్డారు..జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ &nbsp;బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ,ప్రతి పక్షాల వారిని అణచివేస్తూ విస్తరించే పాసిస్టు పార్టీ బిజేపీ పార్టీ మండి పడ్డారు.,కేంద్ర ప్రభుత్వం అదానీ లాంటి బడా పారిశ్రామిక వేత్తలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వం ఉన్నది కార్పొరేట్ల కోసమే అన్నట్లు &nbsp;మోడీ వ్యవహార శైలి ఉందని అన్నారు.. నీరవ్ మోడీ,లలిత్ మోడీ,నిషాన్ మోడీ,మోహుల్ చొక్సి,విజయ్ మాల్యా లాంటి వాళ్ళు వేల కోట్ల రూపాయల బ్యాంకు ధనం కొల్లగొట్టి దేశం నుంచి పరారు అయిన ప్రక్రియలో మోడీ హస్తం ఉందని అన్నారు..విజయ్ మాల్యా తప్ప మిగతా వారందరూ గుజరాతీయులే అన్నారు..ఒక సభలో దొంగల పేర్లన్నీ మోడి లే అన్న నెపం తో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం అసలు విషయం కాదని, దేశం కోసం దేశ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న నెహ్రూ &nbsp;వారసుల అడ్డు తొలగించుకుంటే బీజేపీకి ఎదురుండదు అనే దురుద్దేశం ప్రజలకు అందరికీ అర్థం అవుతోందని అన్నారు..రాహుల్ గాంధీ దేశం కోసం పోరాడుతున్నడని, దేశం ఇప్పుడు రాహుల్ గాంధీ కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.. ప్రజా స్వామ్యం ప్రమాదంలో ఉందని అనడానికి కారణల్లో &nbsp;రాహుల్ గాంధీ పై వేటు కూడా ఉందని అన్నారు...కాంగ్రెస్ నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ సుతారి రాములు,<br>&nbsp;సిపిఐ పార్టీ నాయకులు చెన్న విశ్వనాథం గారు. సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ పార్టీ చింత భూమేశ్వర్ లు సంఘీ భావం ప్రకటించారు..ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్. &nbsp;కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజాం. మెట్పల్లి మండల అధ్యక్షులు అంజిరెడ్డి. ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ. అల్లూరి మహేందర్ రెడ్డి. కోరుట్ల మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గంగా నర్సయ్య. జగిత్యాల జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి. మల్లాపూర్ ఎంపిటిసి మల్లయ్య. మెట్పల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల. మెట్పల్లి &nbsp;మండల కిసాన్ సెల్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి. గుండంపల్లి ఎంపిటిసి మంజుల లక్ష్మారెడ్డి. కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తుపాకుల భజన్నా. జగిత్యాల జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందే మారుతి. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు &nbsp;కోటగిరి వెంకటస్వామి. కోరుట్ల పట్టణ జనరల్ సెక్రెటరీ మ్యాకల నర్సయ్య.కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎంబేరి &nbsp;సత్యనారాయణ. కోరుట్ల పట్టణ కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీరాములు అమరేందర్.కిసాన్ సెల్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బి.క్రాంతి. కోరుట్ల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి. మెట్పల్లి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్. మల్లాపూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పోతు శేఖర్. మెట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఇల్లేందుల రాజు. మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. రాంప్రసాద్. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఆఫీజ్.ఇబ్రహీంపట్నం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దూదిగామ గంగాధర్.వేంపేట ఉపసర్పంచ్ ప్రవీణ్. విటల్ రవీందర్ రెడ్డి. సోషల్ మీడియా కోఆర్డినేటర్ ముహమ్మద్ నసీర్,ధర్మారం మాజీ ఉపసర్పంచ్ రంజిత్ రెడ్డి. జనార్ధన్. వెంకటేష్.సహదేవ్. బొల్లె నర్సయ్య. కోరుట్ల మండలం మహిళా అధ్యక్షురాలు లావణ్య. రసూల్. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సరికేలా నరేష్. చిట్టిబాబు. మాజీ ఎంపీటీసి నర్సయ్య. బెజ్జారాపు శ్రీనివాస్. శంకర్.పుల్లారెడ్డి.వెంక గౌడ్ముంజరాజం &nbsp;దువాక అరుణ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>మూఢనమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు అడ్డగోడ లాంటిది : జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ గారు</title>
<link>https://www.rninews.com/%E0%B0%AE%E0%B1%82%E0%B0%A2%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%82-%E0%B0%85%E0%B0%A8%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BF-%E0%B0%8E%E0%B0%A6%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%85%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%97%E0%B1%8B%E0%B0%A1-%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A6%E0%B0%BF</link>
<guid>https://www.rninews.com/%E0%B0%AE%E0%B1%82%E0%B0%A2%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%82-%E0%B0%85%E0%B0%A8%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BF-%E0%B0%8E%E0%B0%A6%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%85%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%97%E0%B1%8B%E0%B0%A1-%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A6%E0%B0%BF</guid>
<description><![CDATA[ మూఢనమ్మకం నెపంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులకు, ఇతరత్రా వాటికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202303/image_870x580_6422b963c5d72.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 28 Mar 2023 10:45:45 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>జగిత్యాల : నిన్న రాత్రి మల్యాల మండలం బల్వoతపుర్ గ్రామంలో మూఢనమ్మకాల నివారణకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ &nbsp;పాల్గొన్నారు.<br>ఈ సందర్భంగా ఎస్పీ &nbsp;మాట్లాడుతూ.. ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగిడుతున్న పరిస్థితుల్లో ప్రజల్లో మూఢనమ్మకాలు ఇంకా పెనవేసుకొని ఉండడం దురదృష్టకరమన్నారు.సమాజంలో ఎక్కడా చేతబడి, బాణామతి లేదని మానసిక రోగాలకు లోనైన వ్యక్తుల కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అనుమానం పెనుభూతం లాంటిదని.. ఇది నమ్మితే ఇబ్బందుల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. నమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు పునాది లాంటిది. మూఢనమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు అడ్డగోడ లాంటిది. ప్రస్తుత సమాజంలో నమ్మకమనే పేరులోనే మూఢనమ్మకాలు పాటించేవారు చాలా మంది ఉన్నారు. దీనివల్ల వారికి మాత్రమే కాదు వారి చుట్టూ ఉన్నవారికి, చుట్టూ ఉన్న వారి జీవితాలకు కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది. నమ్మకాన్ని నమ్మచ్చుకాని, మూఢనమ్మకాలను నమ్మకూడదు. అసలు మూఢ నమ్మకాలు నమ్మడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా అనే ప్రశ్న వేసుకుంటే అది ఎందుకూ పనికిరాదనే విషయం అర్థమవుతుంది. ఎవరో ఏదో చెప్పారని వాటిని గుడ్డిగా నమ్మటం, ఎప్పుడో ఎవరికో ఏదో జరిగిందని ఆ పని చేస్తే ఇప్పుడు మనకు కూడా అదే జరుగుతుందని నమ్మడం, శాస్త్రీయత, హేతుబద్ధత లేకుండా ఉన్న విషయాలను విశ్లేషించకుండా, ఆలోచించకుండా పిచ్చితనంతో ఫాలో అయిపోవడం మొదలైనవాటిని మూఢనమ్మకాలు అని అన్నారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటివాటిని నమ్మడంతో ఆ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు. ప్రతి వ్యక్తి చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వల్ల ఇలాంటి ఘటనలు దూరమవుతాయన్నారు. అనారోగ్యం పాలైన వ్యక్తులు భూతవైద్యులను ఆశ్రయించకుండా ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఇటీవల మంత్రాల నెపంతో &nbsp;వృద్ధురాలిపై దాడి చేసిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగిందని తెలిపారు. బాణామతి నెపంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులకు, ఇతరత్రా వాటికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రామస్థులు పనిచేయాలన్నారు. ఈ రోజుల్లో నిరక్షరాస్యుల తోపాటు కొంతమంది చదువుకున్న వారు కూడా ఈ మూఢనమ్మకాలకు లోనై ఆర్థికంగా మానసికంగా నష్టపోతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో జిల్లా పోలీస్ కళాబృందం,జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని అన్నారు.<br>ఈ కార్యక్రమంలో డిఎస్పి ప్రకాష్, డాక్టర్ రవిశంకర్, సి.ఐ రమణమూర్తి, ఎస్.ఐ చిరంజీవి, సర్పంచి రమేష్, ఎంపీటీసీ రవి, పోలీస్ సిబ్బంది, సుమారు 600 &nbsp;మంది &nbsp;గ్రామస్తులు పాల్గొన్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>టియుడబ్ల్యూజేయు అధ్యక్షున్ని కార్యదర్శి కి సన్మానం</title>
<link>https://www.rninews.com/%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82%E0%B0%9C%E0%B1%87%E0%B0%AF%E0%B1%81-%E0%B0%85%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82</link>
<guid>https://www.rninews.com/%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82%E0%B0%9C%E0%B1%87%E0%B0%AF%E0%B1%81-%E0%B0%85%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82</guid>
<description><![CDATA[ టియుడబ్ల్యూజేయు అధ్యక్షునిగా ఎన్నికైన అబ్దుల్ అలీమ్ కి ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ద్వారా సన్మానం ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202302/image_870x580_63f1bbfec6453.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 19 Feb 2023 11:45:15 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>అల్ ఇండియా ఐడియాల్ టీచర్స్ అసోసియేషన్ ఆదిలాబాద్ సభ్యులు TUWJU.కి &nbsp;ఎంపికైన &nbsp;ప్రెసిడెంట్ &nbsp;స్టాఫ్ రిపోర్టర్ మున్సిఫ్ టీవీ అబ్దుల్ అలీం మరియు జనరల్ సెక్రటరీ హిమాయతుల్లహ లను శాలువాతో &nbsp;సత్కరించారు... ఉర్దూ రిపోర్టర్స్ లో ఏకైక యూనియన్ ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్ &nbsp;ఎంపికైన &nbsp;అబ్దుల్ అలీం ను మిత్రులు, బంధువులు, AIITA సభ్యులు &nbsp;అభినందనలు తెలిపారు.... ఈ కార్యక్రమం &nbsp;లో,ఇమ్రాన్ రసూల్, మిరజా అసిఫ్ బెగ్ , అభిద్ అలీ, షైక్ ముజేహిద్, ఏం. ఏ.జలీల్,మొహమ్మద్ అక్బరుద్దీన్. మూత్యుర్ రహేమాన్ ముసవిర్ అనీస్ తదితరులు పాల్గొన్నారు.....</p>]]> </content:encoded>
</item>

<item>
<title>జగిత్యాల జిల్లాలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన</title>
<link>https://www.rninews.com/%E0%B0%9C%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B8%E0%B1%88%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%85%E0%B0%B5%E0%B0%97%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8</link>
<guid>https://www.rninews.com/%E0%B0%9C%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B8%E0%B1%88%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%85%E0%B0%B5%E0%B0%97%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202302/image_870x580_63e7ae117247b.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 12 Feb 2023 02:02:50 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>జగిత్యాల జిల్లాలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన ఈ శిక్షణ అనంతరం &nbsp;విద్యార్థులు తోటి విధ్యార్థులతో పాటు, తమ బందువులకు ఇరుగు పొరుగు వారికి &nbsp;సైబర్ నేరాలపై అవగాహనకల్పించాలి అని కోరారు ఈ సందర్బంగా &nbsp;జిల్లా ఎస్పీ భాస్కర్ &nbsp; మాట్లాడుతూ.... సైబర్ నేరాలపై అవగాహన కల్పించి చైతన్య పరచడమే సైబర్ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం అందులో బాగంగా విద్యార్థి దశలోనే చిన్నారులకు సైబర్ క్రైంపై అవగాహన కల్పించడంలో భాగంగా ఉమెన్ సెఫ్టీ వింగ్ తెలంగాణ పోలీస్ మరియు స్కూల్ ఎడ్యూకేషన్ డిపార్టుమెంటు ఆద్వర్యంలో జిల్లాలలో 60 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో &nbsp;నుండి 240 &nbsp;విద్యార్థులకు, 120 &nbsp;ఉపాధ్యాయులకు &nbsp; సైబర్ భద్రత పై శిక్షణ తో పాటు &nbsp;సైబర్ నేరాలపై అవగాహన , నివారణకు శిక్షణ అందజేయడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ను పిల్లలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులు పిల్లలకు సూచించాలని అన్నారు..సైబర్ కాంగ్రెస్&zwnj;లో నేర్చుకున్న విషయాల్ని అంబాసిడర్లు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని &nbsp;తెలియజేశారు &nbsp;. ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది అని &nbsp;అన్నారు . ఆన్&zwnj;లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మాత్రమే కాదు.. అందరికీ అవగాహన తప్పనిసరి అని ఎస్పీ &nbsp;అన్నారు. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందని, ముఖ్యంగా ప్రజలు ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ముందుస్తూ జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అన్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>అంబేద్కర్ పై అనుచిత వాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి</title>
<link>https://www.rninews.com/%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A0%E0%B0%BF%E0%B0%A8%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF</link>
<guid>https://www.rninews.com/%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A0%E0%B0%BF%E0%B0%A8%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202302/image_870x580_63e653328b1d7.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 11 Feb 2023 01:23:00 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>భారత రాజ్యాంగ నిర్మత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పై అనుచిత వాక్యాలు చేస్తూ ఓ &nbsp;సోషల్ మీడియాలో ఒక వీడియో ను వైరల్ &nbsp;చేయడం జరిగింది. దీనిని కండిస్తూ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జగిత్యాల జిల్లా మేడిపల్లి &nbsp;మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన &nbsp;హమారా ప్రసాద్ అనే వ్యక్తిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి అని ఇస్తానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు &nbsp;<br>బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి దశాదిశా చూపినటువంటి ఆధునిక భారతదేశ పితామహుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చంపుతానని మాట్లాడడం ఇది సమాజంలో రేపటి రోజు &nbsp;అలజడులకు కారణం అవుతుంది. మరియు అంబేద్కర్ వాదుల మనోభావాలను దెబ్బతీసే విదంగా మాట్లాడటం జరిగింది కాబట్టి ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు బంగారు దీపక్ &nbsp;డిమాండ్ చేశారు. &nbsp;<br>ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బంగారు దీపక్ మ్యాదరి రాజశేఖర్ దాసరి మధుసూదన్ మణుగూరు వినోద్ చిట్యాల ప్రశాంత్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>ఆర్టీసీ మరియు రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ</title>
<link>https://www.rninews.com/%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%80-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81-%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%96-%E0%B0%B8%E0%B0%82%E0%B0%AF%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%86%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%A4%E0%B0%A8%E0%B0%BF%E0%B0%96%E0%B1%80</link>
<guid>https://www.rninews.com/%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%80-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81-%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%96-%E0%B0%B8%E0%B0%82%E0%B0%AF%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%86%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%A4%E0%B0%A8%E0%B0%BF%E0%B0%96%E0%B1%80</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202302/image_870x580_63e6530e758f5.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 11 Feb 2023 01:22:20 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ మరియు రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టే అక్రమ ప్రైవేట్ వాహనాలు(ఆటో,జీపు, టాటాఏసీ,) తనిఖీనీ &nbsp;కోరుట్ల - మెట్ పల్లి రూట్ లో నిర్వహించి సరియైన పత్రాలు మరియు ఫిట్నెస్ లేని మరియు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకు వెళ్ళుచున్న వాహనాలను సుమారుగా 35 వాహనాలను చెక్ చేయగా అందులో 14 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అలాగే సుమారుగా 1లక్షల 35వేల వరకు జరిమానాలు విధించడం &nbsp;జరిగింది. అలాగే MVI రంజిత్ కుమార్ మాట్లాడుతూ..ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ లేని వాహనాలలో ప్రయాణికులు ప్రయాణించినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బీమా వర్తించదు. కావున ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులలోనే సురక్షితంగా ప్రయాణం చేసి వారి యొక్క గమ్యాన్ని చేరుకోవాలని తెలిపారు. అలాగే ఇప్పటినుండి మార్చి వరకు స్పెషల్ డ్రైవ్ ఇలాగే కొనసాగుతుంది. కావున ప్రతి ఒక్క ప్రైవేట్ వెహికల్ కి ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ మరియు వాటికి సంబంధించిన పత్రాలు అన్ని సమకూర్చుకోవాలని లేనిచో అధిక మొత్తంలో జరిమానాలు విధించబడునని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ , డిపో మేనేజర్ లక్ష్మీ ప్రసూన , సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ మహేందర్ రెడ్డి , బస్టాండ్ కంట్రోలర్ ఎన్.కె రావు,కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రమేష్ ,తిరుమల రావు,లక్ష్మణ్,గోపాల్,శ్రావణ్ &nbsp;పాల్గొన్నారు</p>]]> </content:encoded>
</item>

<item>
<title>ఎస్సీ కళాశాల వసతి గృహ అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు</title>
<link>https://www.rninews.com/%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80-%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%B8%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%97%E0%B1%83%E0%B0%B9-%E0%B0%85%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%95%E0%B0%B2%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%AB%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81</link>
<guid>https://www.rninews.com/%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80-%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%B8%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%97%E0%B1%83%E0%B0%B9-%E0%B0%85%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%95%E0%B0%B2%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%AB%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202302/image_870x580_63e652e4ba701.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 11 Feb 2023 01:21:33 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>జగిత్యాల జిల్లా కేంద్రంలోని గంజ్ రోడ్డులో గల ఎస్సీ కళాశాల బాలికల &nbsp;వసతి గృహం - అధికారులపై స హా రక్షణ వేదిక జగిత్యాల జిల్లా శాఖ తరపున జిల్లా కలెక్టర్ కు శుక్రవారం ఫిర్యాదు చేసినట్టు స హా రక్షణ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. వసతి గృహంలో గత సంవత్సరం అక్టోబర్ లో దసరా సెలవుల్లో డే అండ్ నైట్ వాచ్ మెన్ లు లేకున్నా వారు విధుల్లో ఉన్నట్టు ధృవ పత్రాలు జారీ చేసి వారికి పూర్తి జీతాలు చెల్లించారని తెలిపారు. ఈ విషయం ఆర్టీఐ ద్వారా అధికారులు స్వయంగా వెల్లడించారని, కావున కాంట్రాక్టర్లతో కుమ్ముక్కవడమే కాకుండా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కలెక్టర్ ను కోరినట్టు వివరించారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ కు ఘనసన్మానం</title>
<link>https://www.rninews.com/%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8-%E0%B0%B8%E0%B0%82%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%95%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B0%82-%E0%B0%97%E0%B0%A3%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%98%E0%B0%A8%E0%B0%B8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82</link>
<guid>https://www.rninews.com/%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8-%E0%B0%B8%E0%B0%82%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%95%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B0%82-%E0%B0%97%E0%B0%A3%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%98%E0%B0%A8%E0%B0%B8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202302/image_870x580_63e652bd84af6.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 11 Feb 2023 01:20:53 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శుక్రవారం రోజున తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ ఆధ్వర్యంలో సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ ను జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఘనంగా సన్మానించారు<br>ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ:- కోరుట్ల పట్టణంలోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో రక్తం అవసరం ఉన్నవారికి రక్తం అందిస్తూ, ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ప్రాణదాత కటుకం గణేష్ అని ఆయన కొనియాడారు<br>గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉత్తమ సేవకుడిగా అవార్డును అందుకున్న గణేష్, ఇప్పటివరకు 4050 మంది రక్తదాతలతో రక్తం ఇప్పించి, ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచి తానున్నానని మరోసారి నిరూపించుకున్న వ్యక్తి గణేష్ అని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఎన్నో అవార్డులు, సన్మానాలను అందుకున్న ఏకైక వ్యక్తి కటుకం గణేష్ అని హరి అశోక్ కుమార్ అన్నారు<br>ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పిసి హనుమంత రెడ్డి డివిజన్ అధ్యక్షులు పబ్బ శివానందం గంటెడి రాజమోహన్ నల్ల లక్ష్మీనారాయణ రాజయ్య గంగారాం తదితరులు పాల్గొన్నారు</p>]]> </content:encoded>
</item>

<item>
<title>పురపాలక కార్మికులకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం</title>
<link>https://www.rninews.com/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AF%E0%B1%82%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AB%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A3%E0%B1%80-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%82</link>
<guid>https://www.rninews.com/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AF%E0%B1%82%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AB%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A3%E0%B1%80-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%82</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202302/image_870x580_63e24b8fa0b25.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 08 Feb 2023 00:01:20 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>స్వచ్ఛ సర్వేక్షన్ 2023 లో భాగంగా ఈరోజు&nbsp;జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులు మరియు వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ సిబ్బందికి పురపాలక సంఘ కార్యాలయంలో నూతన ఆప్రాన్(PPE kits)లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్ , వైస్ చైర్ పర్సన్ గడ్డమీద పవన్ , వార్డ్ కౌన్సిలర్లు మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>కళ్యాణ లక్ష్మీ &amp;amp;సీఎం సహాయనిధి చెక్కులను అందజేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్ పర్సన్...</title>
<link>https://www.rninews.com/%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80-%26%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%9A%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%9C%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF</link>
<guid>https://www.rninews.com/%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80-%26%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%9A%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%9C%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202302/image_870x580_63e246e1d568a.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Tue, 07 Feb 2023 23:41:18 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>కళ్యాణ లక్ష్మీ &amp;సీఎం సహాయనిధి చెక్కులను అందజేసి,పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు, &nbsp;జెడ్పీ చైర్ పర్సన్...</p>
<p>మెట్&zwnj;పల్లి మండలం కెసిఆర్ తండా, జగ్గసాగర్,ఆత్మకూర్ గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనం,సీసీరోడ్స్, మున్నూరుకాపు సంఘం భవనం,కుమ్మరి సంఘం భవనంలకు శంకుస్థాపన చేసి,అనంతరం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ...</p>
<p>ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయి రెడ్డి,సర్పంచ్లు, ఎంపీటీసీలు,ఉప సర్పంచ్లు,గ్రామశాక అధ్యక్షులు,ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు</p>]]> </content:encoded>
</item>

<item>
<title>అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయండి తెలంగాణ &#45;రాష్ట్ర  డిజిపి ఆదేశాలు</title>
<link>https://www.rninews.com/%E0%B0%85%E0%B0%B8%E0%B0%BE%E0%B0%82%E0%B0%98%E0%B0%BF%E0%B0%95-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A1%E0%B1%81%E0%B0%A4%E0%B1%82</link>
<guid>https://www.rninews.com/%E0%B0%85%E0%B0%B8%E0%B0%BE%E0%B0%82%E0%B0%98%E0%B0%BF%E0%B0%95-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A1%E0%B1%81%E0%B0%A4%E0%B1%82</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202302/image_870x580_63df5e77f0023.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 05 Feb 2023 18:45:10 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>రాష్ట్ర &nbsp;డిజిపి &nbsp;అంజనీ కుమార్ ., &nbsp;తెలంగాణ జిల్లాల ఎస్పీలతో, పోలీస్ కమిషనర్ల తో &nbsp;గ్రేవ్ క్రైమ్ &nbsp;ఇన్వెస్టిగేషన్, PD ఆక్ట్ , గురించి డిజిపి ఆఫీస్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.</p>
<p>ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.... తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉన్న వ్యక్తులను గుర్తించి వారిపై పీడి యాక్ట్ నమోదు చేయాలని అన్నారు. పిడి ఆక్ట్ నియమాల ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో ఓకే తరహా నేరాలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని గుర్తించాలని సూచించారు. రౌడీలు, గొలుసు దొంగలు, జూదం నిర్వాహకులు, నకిలీ విత్తన తయారీదారులు, సైబర్ నేరగాళ్లు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై నమోదు చేయాలని అన్నారు. ఈ &nbsp;పీడీ యాక్ట్ చట్టాన్ని నిందితులు హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంటుందని దానికి అనుకూలంగా సరైన ఆధారాలతో పీడీ యాక్ట్ నమోదు చేయాలని సూచించారు.</p>
<p>&nbsp;హైకోర్టు ప్రభుత్వ స్పెషల్ జిపి ముజీబ్ కుమార్ సదాశివాని &nbsp;పీడి యాక్ట్ అమెండ్మెంట్ గరుడ గట్టిన నేరస్తులపై &nbsp; పీడి యాక్ట్ ఏ సమయంలో ఎన్ని రోజులలో ఎన్ని నెలల్లో &nbsp;నేర ప్రవృత్తిని బట్టి &nbsp;నేరస్తులపై &nbsp;ఏఏ కేసులలో పెట్టాలో తదితర అంశాల గురించి వివరించడం జరిగింది..&nbsp;</p>
<p>ఇతర దేశాల నుండి టూరిస్ట్ విజ పై మన దేశంలోకి వచ్చే వారిపై పటిష్ట నిఘా ఉంచాలని సూచించారు. ఇటువంటి వారిలో &nbsp;కొందరు డ్రగ్స్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది సంబంధిత అధికారులు వారిపై పటిష్ట నిఘా ఉంచాలని సూచించారు.</p>
<p>కొత్తగా జిల్లాలలో, కమిషనరేట్లలో లో బాధ్యతలు స్వీకరించిన ఎస్పీలు పోలీస్ కమిషనర్లు ఆ &nbsp;ప్రాంతాలపై పూర్తి పట్టు సాధించి నేరాల నియంత్రణకు కృషి చేయాలని డిజిపి &nbsp;సూచించారు.</p>
<p>ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా &nbsp;ఎస్పీ &nbsp; భాస్కర్ &nbsp;,డీఎస్పీ లు, రామాంజనేయులు , ప్రకాష్, రవీంద్ర రెడ్డి, SB , DCRB, ఇన్స్పెక్టర్ లు &nbsp;శ్రీనివాస్, మల్లయ్య, సి.ఐ లు,రాజశేకర్ రాజు &nbsp;, కిషోర్, కొటేశ్వర్, రమణమూర్తి, సరిలాల్ &nbsp;ఐటీ కోర్, DCRB &nbsp;సిబ్బంది పాల్గొన్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్య</title>
<link>https://www.rninews.com/%E0%B0%95%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%AD%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF</link>
<guid>https://www.rninews.com/%E0%B0%95%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%AD%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202301/image_870x580_63c9f8d475bf3.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 20 Jan 2023 13:13:53 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>మానవ శరీరంలోని అతి సున్నితమైన అవయవం కంటి సమస్యల వైద్య పరీక్షలు ఎంతో ఖర్చుతో కూడిన వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులో ఉచితంగా కంటి సమస్యలను తొలగించి స్పష్టమైన చూపును అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కంటి వెలుగు ఈ పథకాన్ని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జిజిఆర్ ఫంక్షన్ హాల్ 1 వ వార్డులో ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు .ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని కంటిచూపు సమస్యలను తొలగించుకోవాలని కోరారుఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్ మరియు వైస్ చైర్మన్ గడ్డమీద పవన్ ఆర్డిఓ వినోద్ కుమార్ , ఎంపీపీ తోట నారాయణ , బిఆర్ఎస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు అన్నం అనిల్ దారిశెట్టి రాజేష్ , మున్సిపల్ కమిషనర్ అయాజ్ , ఎమ్మార్వో రాజేష్ , హెల్త్ సూపరిండెంట్ ధనుంజయ్ , కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు డాక్టర్లు మున్సిపల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు....</p>]]> </content:encoded>
</item>

<item>
<title>మైనారిటీలకు 12% రిజర్వేషన్ కల్పించాలి &#45; కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణా రావు</title>
<link>https://www.rninews.com/%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9F%E0%B1%80%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-12-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9C%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9C%E0%B1%81%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BE-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81</link>
<guid>https://www.rninews.com/%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9F%E0%B1%80%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-12-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9C%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9C%E0%B1%81%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BE-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202301/image_870x580_63c6adf80ef0c.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 18 Jan 2023 01:17:51 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణా రావు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మైనారిటీ లోన్లను ప్రకటించిన విషయం తెలిసిందే...కానీ ప్రభుత్వం మంజూరు చేసినా యూనిట్లకు మరియు పేదరికంలో, నిరుద్యోగంతో అల్లాడుతూ ఎదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్న ఆశావహుల సంఖ్యకు,మైనారిటీ లోన్ల కోసం అప్లికేషన్లు వచ్చిన సంఖ్యకు తారాస్థాయిలో వత్యాసం ఉన్నది.. జగిత్యాల జిల్లాకు 84 యూనిట్లు మంజూరు చేయడం అనేది చాలా బాధాకరం అని,దీని వల్ల చాలా మంది మైనారిటీలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు కావున యుద్ధప్రాతిపదికన లోన్ జగిత్యాల జిల్లాలో యూనిట్ల సంఖ్యను మూడువేల యూనిట్ల వరకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు... సీఎం కేసీఆర్ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా మైనారిటీలకు ఉపాధి,ఉద్యోగ అవకాశాల్లో 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ,కేసీఆర్ రాజకీయ లబ్ది కోసం ముందస్తు ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని పర్మిషన్ తెచ్చుకుని బీజేపీ ఆశీస్సులతో ముందస్తు ఎన్నికలకు పోవడం తద్వారా రెండో సారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే...అదే విధంగా సీఎం కేసీఆర్ కు మరియు తెరాసలో ఉన్న మైనారిటీ ప్రజాప్రతినిదులకు మైనారిటీ రిజర్వేషన్ ,మైనారిటీ వర్గాల ఉన్నతి కోసం కృషి చేసే చిత్తశుద్ధి ఏ మాత్రం ఉన్న తక్షణమే రిజర్వేషన్ కల్పించేలా ఆమోదయోగ్యమైన రీతిలో చర్యలు ముమ్మరం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్ పట్టణ ఉపాధ్యక్షులు ఎం ఏ నయిం పట్టణ మాజీ కౌన్సిలర్ హమీద్ వసీం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్ పట్టణకార్యదర్శి మ్యాకల నర్సయ్య సహాయ కార్యదర్శి ఎంబేరి సత్యనారాయణ సలీం బారి రిహాన్ వాజిద్ తదితరులు పాల్గొన్నారు</p>]]> </content:encoded>
</item>

<item>
<title>కోరుట్ల పట్టణం లో రాత్రి జరిగిన SBI ATM దొంగతనము చేసి డబ్బుతో పారిపోతున్న దుండగులు ఉన్న కారును అడ్డుకున్న పోలీసులు</title>
<link>https://www.rninews.com/%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%A3%E0%B0%82-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%9C%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%A8-sbi-atm-%E0%B0%A6%E0%B1%8A%E0%B0%82%E0%B0%97%E0%B0%A4%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF-%E0%B0%A1%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B1%81%E0%B0%A4%E0%B1%8B</link>
<guid>https://www.rninews.com/%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%A3%E0%B0%82-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%9C%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%A8-sbi-atm-%E0%B0%A6%E0%B1%8A%E0%B0%82%E0%B0%97%E0%B0%A4%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF-%E0%B0%A1%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B1%81%E0%B0%A4%E0%B1%8B</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202301/image_870x580_63c3d4e432804.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sun, 15 Jan 2023 21:28:53 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>జగిత్యాల జిల్లా....నిన్న రాత్రి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని రాత్రి ఒంటిగంట సమయంలో SBI బ్యాంక్ దగ్గర ఉన్న ఏటీఎంలో చోరీకి విఫల యత్నం చేసిన దుండగులు చోరీ జరుగుతుందని అలారం ద్వారా తెలుసుకున్న బ్యాంక్ వారు డయల్ 100 ద్వారా కోరుట్ల ఎస్సై సతీష్ గారికి సమాచారం అందించగా ఎస్సై సతీష్ బ్లూ కోల్డ్ సిబ్బంది ని అలర్ట్ చేయడం జరిగింది . తక్షణమే స్పందించిన బ్లూ కోర్ట్ సిబ్బంది ఏటీఎం నుండి 19,00,200/- డబ్బును దొంగతనం చేసి కారులో పారిపోతుండగా అడ్డుకొని డబ్బులును రికవరీ చేయడం జరిగింది. ఏటీఎం చోరీ నిందితుల గురించి జగిత్యాల డిఎస్పి ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది.</p>
<p>SBI ATM లో ఉన్న డబ్బులను చోరీ కాకుండా నిలువరించిన పోలీస్ సిబ్బంది వివరాలు</p>
<p>1. మెడి రాజయ్య, హెడ్ కానిస్టేబుల్ కోరుట్ల.</p>
<p>2. గట్టు శ్రీనివాస్, కానిస్టేబుల్ కోరుట్ల</p>
<p>3. మధు ప్రైవేట్ డ్రైవర్ లను జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>మెట్ పల్లి అంబెడ్కర్ స్టేడియం అభివృద్ధికి 50 లక్షల రూపాయలు మంజూరు.</title>
<link>https://www.rninews.com/%E0%B0%AE%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%87%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%82-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-50-%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2-%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AE%E0%B0%82%E0%B0%9C%E0%B1%82%E0%B0%B0%E0%B1%81</link>
<guid>https://www.rninews.com/%E0%B0%AE%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%87%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%82-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-50-%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2-%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AE%E0%B0%82%E0%B0%9C%E0%B1%82%E0%B0%B0%E0%B1%81</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202301/image_870x580_63c17cc315998.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 14 Jan 2023 02:46:23 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>50 లక్షల రూపాయలతో స్టేడియంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు.</p>
<p>అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్టేడియంలో మిగులు పనులను పూర్తిచేసేలా సి ఎస్ ఆర్ నిధుల నుండి 50 లక్షలు తక్షణ మంజూరు చేయడం జరిగిందని ఇవి గాక ఏమైనా పనులు మిగిలిన మరికొంత నిధులు కేటాయించి స్టేడియం పూర్తిస్థాయి పనులు చేస్తామని స్టేడియంలో క్రీడాకారులకు ఏ ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయి పనులు చేస్తానని నియోజకవర్గంలోని మించి గుర్తించి తెచ్చేలా స్టేడియాన్ని పూర్తి చేస్తానని అన్నారు ,</p>
<p>ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు ఎంపీపీ మారు సాయిరెడ్డి కౌన్సిలర్ ధ్యానపెల్లి వరలక్ష్మి రాజారాం, మన్నే ఖాన్, కోఆప్షన్ మార్గం గంగాధర్, బర్ల సాయన్న జావిద్ , ఓజెల శ్రీనివాస్, లింగంపల్లి సంజీవ్ ,అరిసెల మురళి ,జక్కం బాబు, సుధాకర్ గౌడ్ .అధికారులు డిఈ గోపాల్, ఏఈ అరుణ్ కుమార్ , నిరంజన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>మైనార్టీ జూనియర్ కాలేజీని ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే</title>
<link>https://www.rninews.com/%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80-%E0%B0%9C%E0%B1%82%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%AD%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87</link>
<guid>https://www.rninews.com/%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80-%E0%B0%9C%E0%B1%82%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%AD%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202301/image_870x580_63beb4b6b540c.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 12 Jan 2023 00:08:38 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లల ఉన్నత విద్య చదువుల కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ను ఈరోజు కోరుట్ల ఎమ్మెల్యే గౌరవ శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ ప్రారంభించడం జరిగింది</p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి పౌష్టిక ఆహారం మరియు యూనిఫామ్ బుక్స్ వంటి తదితర ఖర్చు కోసం సంవత్సరానికి ఒక్కరికి ఒక లక్ష 30 వేల రూపాయల చొప్పున ఖర్చు చేస్తుందని విద్యార్థులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని దేశంలోనే తెలంగాణకు, మరియు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలి తెలియజేయడం జరిగింది</p>
<p>ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్ , పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్ , మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్ , మరియు కౌన్సిలర్లు సజ్జు. సబీర్. రఫి నాజీబ్ నాయకులు, కాలేజీ ప్రిన్సిపల్ షాహీద్ అలీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు</p>]]> </content:encoded>
</item>

<item>
<title>పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి : డిజిపి మహేందర్ రెడ్డి. ఆదేశాలు</title>
<link>https://www.rninews.com/%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%95%E0%B1%87%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7-%E0%B0%B5%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%86%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81</link>
<guid>https://www.rninews.com/%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%95%E0%B1%87%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7-%E0%B0%B5%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%86%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202212/image_750x500_63ab16cec73a2.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Wed, 28 Dec 2022 03:01:24 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>జగిత్యాల జిల్లా...</p>
<p>పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి : డిజిపి మహేందర్ రెడ్డి అదేశాలు&nbsp;</p>
<p>- - నేడు- పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో నేర, ఫంక్షనల్ వర్టికల్, HRMS, సైబర్ క్రైమ్ ల సమీక్ష నిర్వహించిన డిజిపి .</p>
<p>రాష్ట్ర డిజిపి ఎం. మహేందర్ రెడ్డి తెలంగాణ జిల్లాల ఎస్పీలతో, పోలీస్ కమిషనర్ల తో పెండింగ్ లో ఉన్న కేసుల గురించి, ఫంక్షనల్ వర్టికల్, HRMS, సైబర్ క్రైమ్ ల గురించి డిజిపి ఆఫీస్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.</p>
<p>ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.... పెండింగ్ కేసులు, క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , ఎస్సీ ఎస్టీ ,గ్రెవ్ కేసులపై పోలీస్ అధికారులు తీసుకొన్న ప్రత్యేక చోరవతో పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించారని అన్నారు. కొత్త కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్ కేసులను సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారుల పని చేయాలన్నారు. కోర్టు కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా ట్రయల్ సమయంలో పోలీసు అధికారులు సంబంధిత కోర్టులకు వెళ్లి గ్రేవ్, నాన్ గ్రేవ్ మరియు మహిళలకి సంబంధించిన కేసులలో సాక్ష్యలను మోటివేట్ చేయాలని సూచించారు. కోర్టు స్టే ఉన్న కేసుల్లో జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత కోర్ట్ లకు హాజరై కేసును త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ప్రతి కేసుకు సంబంధించి ప్లాన్ అఫ్ యాక్షన్ రాయాలని దీనికి సంబంధించి డీఎస్పీ లు ,యూనిట్ ఆఫీసర్ లు మానిటర్ చేయాలని సూచించారు.పోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నేరస్తులకు శిక్షల శాతం పెంచే విధంగా అధికారుల చర్యలు ఉండాలని ప్రతి గ్రేవ్ కేసులలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కోర్టు లో ట్రయల్ నడిచే సమయంలో సాక్షులను బ్రీఫ్ చేయాలని సూచించారు. పోలీస్ అధికారుల మరియు సిబ్బంది యొక్క సర్వీస్ పర్టికులర్ ఆన్లైన్ ప్రక్రియ గురించి (HRMS) హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం ను పకడ్బందిగా అమలు చేయలని సూచించారు. ఫంక్షనల్ వర్టికల్ వారిగా జిల్లా స్థాయిలో ప్రతిరోజూ మానిటర్ చేయాలని సూచించారు. ఫంక్షనల్ వర్టీకల్ లో ప్రతిభ కనబరిచిన అధికారులకు ఎక్కువ కేసులల్లో కన్విక్షన్ సాధించిన వారికి సేవ పథకం ,ఎక్కువ కేసుల్లో లైఫ్ కన్విక్షన్ సాధించి వారికి ఉత్తమ సేవ పథకం ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.ఎస్.హెచ్.ఓ.లు, రిసెప్షన్, బ్లూ కోట్స్, పెట్రో కార్స్, స్టేషన్ రైటర్లు, క్రైమ్ రైటర్లు, క్రైం సిబ్బంది, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, వారెంట్, సమన్స్ సిబ్బంది, టెక్ టీమ్, 5 ఎస్, మెడికల్ సర్టిఫికెట్స్, ఎఫ్.ఎస్.ఎల్., సెక్షన్ ఇంచార్జ్, ఐఓలు, జనరల్ డ్యూటీ సిబ్బందికి సంబందించిన వర్టీకల్స్ పై డీజీపీ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.</p>
<p>ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఎస్పీ లు ప్రకాష్, A.O అమర్నాథ్, SB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, DCRB ఇన్స్పెక్టర్ మల్లయ్య, ఇన్స్పెక్టర్ లు కిషోర్ ,RI లు వామనమూర్తి, నవీన్, DCRB సిబ్బంది పాల్గొన్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>జోగన్ పల్లి గ్రామంలో ఘనంగా ఫార్మార్ డే</title>
<link>https://www.rninews.com/%E0%B0%9C%E0%B1%8B%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%98%E0%B0%A8%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AB%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A1%E0%B1%87</link>
<guid>https://www.rninews.com/%E0%B0%9C%E0%B1%8B%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%98%E0%B0%A8%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AB%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A1%E0%B1%87</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202212/image_750x500_63a5c78330c6a.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Sat, 24 Dec 2022 02:22:06 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>ఫార్మర్స్ డే సందర్భంగా జోగిన్పల్లి గ్రామంలో విద్యుత్ వినియోగ దారులతో జాగిత్యాల జిల్లా ఏన్.పి.డి.సీ.ఎల్.(NPDCL) ఏస్.ఈ సత్యనారాయణ ,మరియు D.E అపరేషన్ తిరుపతి , ADE అపరేషన్ అంజనేయరావు , AE శ్రీనివాస్ మరియు విద్యుత్ సిబ్బంది తో SE సమన్వయ కార్యక్రమ ఏర్పాటు చేసి ఈ సందర్భంగా రైతులందరూ తమ మోటర్లకు కెపాసిటర్ లు అమర్చుకోవాలి మరియు అన్ని స్టార్టర్ లకు ఎర్తింగ్ సరిగ్గా అమర్చుకోవాలి అని ఎటువంటి విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించడం జరిగింది , రైతులందరూ తమ తమ వ్యవసాయ మోటార్ల బిల్లులు సకాలంలో లో చెల్లించి సంస్థ అభివృద్ధి కి తోడ్పలని కోరడం జరిగింది , తదనంతరం పై విషయాల మీద ప్రత్యేక బాధ్యత తీసుకుంటున్న రైతు సంఘాల ప్రతినిధులను ఘనంగా సన్మానించడం జరిగింది .</p>]]> </content:encoded>
</item>

<item>
<title>ఎమ్మెల్యే కొడుకుపై జగిత్యాల కలెక్టర్ కు ఫిర్యాదు</title>
<link>https://www.rninews.com/%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%AA%E0%B1%88-%E0%B0%9C%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%95%E0%B0%B2%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%AB%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81</link>
<guid>https://www.rninews.com/%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%AA%E0%B1%88-%E0%B0%9C%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%95%E0%B0%B2%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%AB%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202212/image_750x500_63a488b208581.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Fri, 23 Dec 2022 03:41:25 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>జగిత్యాల, డిసెంబర్ 22: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు అధికార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తరహాలో చెక్కులు పంపిణీ చేస్తున్నాడని ఇది రాజ్యాంగ విరుద్దామంటూ వైఎస్ఆర్ టిపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చెదల సత్యనారాయణ కలెక్టర్ కు ఇచ్చిన వినతిపత్రం లో కోరారు. గురువారం కోరుట్ల నియోజకవర్గ పరిధిలో కళ్యాణలక్ష్మి, షాధిముభారక్ చెక్కులను ఎమ్మెల్యే కొడుకు సంజయ్ రావు ప్రజలకు పంపిణీ చేసి రాజ్యాంగ విరుద్ధ వ్యవహారాలకు శ్రీకారం చుట్టడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల ఓట్లతో గెలుపొందిన ప్రజాప్రతినిధులను అవమానించినట్లని చట్ట విరుద్ధముగా ప్రభుత్వ చెక్కులను ప్రైవేటు వ్యక్తి ఎలా పంపిణీ చేస్తాడని ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ టిపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చెదల సత్యనారాయణ కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. ఆయన వైఎస్ఆర్ టిపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చెదల సత్యనారాయణ కలెక్టర్ ను కోరారు. ఆయన వెంట నాయకులు కాముని గంగాధర్ ఉన్నారు.</p>]]> </content:encoded>
</item>

<item>
<title>అందాజ గత 20 రోజుల క్రిందట కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన మరియు రాయికల్ కి చెందిన కొంతమంది వ్యక్తులను హత్య చేయుటకు కోరుట్ల మండలానికి చెందిన ఐదు గురు వ్యక్తులు పన్నిన కుట్ర కేసుకు సంబంధించిన వివరాలు కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు వెల్లడించినారు</title>
<link>https://www.rninews.com/%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%9C-%E0%B0%97%E0%B0%A4-20-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%B2-%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%9F-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2%E0%B0%82-%E0%B0%AA%E0%B1%88%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AE%E0%B0%A1%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%9A%E0%B1%86%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8</link>
<guid>https://www.rninews.com/%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%9C-%E0%B0%97%E0%B0%A4-20-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%B2-%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%9F-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2%E0%B0%82-%E0%B0%AA%E0%B1%88%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AE%E0%B0%A1%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%9A%E0%B1%86%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8</guid>
<description><![CDATA[  ]]></description>
<enclosure url="https://www.rninews.com/uploads/images/202212/image_750x500_639a05f5225e1.jpg" length="49398" type="image/jpeg"/>
<pubDate>Thu, 15 Dec 2022 04:20:59 +0530</pubDate>
<dc:creator>Mohammad Abdul Musaveer</dc:creator>
<media:keywords></media:keywords>
<content:encoded><![CDATA[<p>కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఆర్.ఎం.పి వృత్తి నిర్వహిస్తున్న ధనకంటి సంపత్ (35) అనే వ్యక్తికి అతని బావమరిది అయిన రాయికల్ లో వ్యాపారం నిర్వహిస్తున్న జగిత్యాల-కన్నాపూర్ గ్రామానికి చెందిన సంకోజి విష్ణువర్ధన్ కు మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలు కలవు. అదేవిధంగా నిందితుడు సంపత్, విష్ణువర్ధన్ యొక్క కుటుంబ విషయాల్లో సైతం తల దూర్చుతూ ఉండేవాడు. ఈ క్రమంలో నిందితుడు సంపత్, విష్ణువర్ధనును అడ్డు తొలగిస్తే అతని ఆస్తి మరియు అతని కుటుంబం పై పట్టు సాధించవచ్చని దురాలోచన కలిగి విష్ణువర్ధన్ తర్వాత విష్ణువర్ధన్ బావమరిది అయినా అజయ్ తనకు అడ్డుగా నిలుస్తాడని భావించి విష్ణువర్ధన్ తో పాటు అజయ్ ని సైతం అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నాడు.&nbsp;</p>
<p>ఈ క్రమంలో గతంలో సంపత్, విష్ణువర్ధన్ కి కొన్ని ఇంజక్షన్స్ ఓవర్డోస్ ఇచ్చినాడు అని మరియు విష్ణువర్ధన్ కుటుంబ సభ్యులతో సైతం అసభ్యకరంగా ప్రవర్తించినాడని విష్ణువర్ధన్ అనుమానించినాడు. ఈ క్రమంలో విష్ణువర్ధన్ తన చిట్టి డబ్బులు సంపత్ దగ్గర ఉండటం వలన సంపత్ వద్దకు పైడిమడుగు గ్రామనికి వచ్చి వెళ్లే క్రమంలో అతన్ని ఎవరో వెంబడిస్తున్నట్లు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు ఈ క్రింది విషయాలను వెలుగులోకి తీసుకొని వచ్చినారు.&nbsp;</p>
<p>నిందితుడు సంపత్ తన బావమరిది విష్ణువర్ధన్ తో గల ఆర్థిక లావాదేవీలు కుటుంబ విషయాలు మనసులో పెట్టుకొని విష్ణువర్ధన్ తో పాటు అజయ్ ను మరియు పైడిమడుగు గ్రామానికి చెందిన తన డాక్టర్ వృత్తికి అడ్డుగా నిలుస్తున్నాడని భావించిన వేరొక ఆర్.ఎం.పి డాక్టర్ రాజేందర్ ను హత్య చేయించి అడ్డు తొలగించుటకు నిర్ణయించుకొని ఇట్టి విషయం తన స్నేహితుడు అయిన మరొక నిందితుడు పైడిమడుగు గ్రామానికి చెందిన శేఖర్ తో చర్చించి గత నెల ఇరువురు కలిసి గతంలో ఒక అత్యాయత్నం కేసులో నిందితుడు అయినా ఆకుల అశోక్ వద్దకు వచ్చి పై ముగ్గురిని చంపడానికి బేరం మాట్లాడగా సదరు అశోక్ తన స్నేహితుడు అయినా కోరుట్ల పట్టణానికి చెందిన విత్తనాల నాగరాజును పిలిపించుకొని అశోక్, నాగరాజు ,సంపత్, శేఖర్లతో పై ముగ్గురిని అనగా విష్ణువర్ధన్, అజయ్ మరియు రాజేందర్ లను హత్య చేయుటకు రూపాయలు 14,00,000/- రూపాయలు సుపారి మాట్లాడుకోవడం జరిగినది. అందుకు సంపత్ మొదటగా ఆర్ఎంపీ రాజేందర్ ను హత్య చేయుటకు నాలుగు లక్షలు ఆ తర్వాత మరో ఇద్దరినీ హత్య చేయుటకు ఒప్పందము కుదుర్చుకొని మొదటగా 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చుటకు ఒప్పుకోనైనది. సంపత్ తన ఒప్పుకున్న డబ్బు ఇచ్చుటలో జాప్యం జరిగినది. ఈ క్రమంలో తేదీ : 05 -12-2022 రోజున రాత్రి సమయంలో నిందితుడు అశోక్ పైడిమడుగు గ్రామానికి చెందిన గతంలో ఒక హత్య కేసులో నిందితుడు అయినా మేదిని శ్రీకాంత్ ను సంప్రదించి అశోక్ మరియు శ్రీకాంతులు రాజేందర్ ఇంటి వద్దకు వెళ్లి రాజేందర్ ను పిలిచే క్రమంలో కొంతమంది గ్రామస్తులు అటుగా రాగా అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. పోలీసులు విచారణ అనంతరం ఇట్టి కేసులో ఈ క్రింది నిందితులను అదుపులోకి తీసుకొని ఈరోజు కోర్టులో హాజరు పర్చనైనది.</p>
<p>1) దనకoటి సంపత్ చారి s/o నారాయణ, 35years , వడ్రంగి ,R/o పైడిమడుగు, కోరుట్ల&nbsp; &nbsp; &nbsp;</p>
<p>2) క్యాతం శేఖర్ s/o భూమానంధo , 38 years , పద్మశాలి ,R/o పైడిమడుగు, కోరుట్ల&nbsp;&nbsp;</p>
<p>3) ఆకుల అశోక్ s/o సాయిలు , 29 years , గంగపుత్ర ,R/o ఎస్కొనిగుట్ట , కోరుట్ల&nbsp;&nbsp;</p>
<p>4) విత్తనాల నాగరాజు s/o పోతరాజు , 40 years , గౌడ్ ,R/o ఇందిరా రోడ్డు , కోరుట్ల&nbsp;&nbsp;</p>
<p>5) మేదిని శ్రీకాంత్ s/o బాబయ్య , 28 years , మాల R/o పైడిమడుగు, కోరుట్ల&nbsp;&nbsp;</p>
<p>మరియు పోలీసు వారు పై నిధుల వద్ద నుండి నేరక్రమంలో ఉపయోగించిన 4 సెల్ ఫోన్లు, 2 కార్లు మరియు 1 మోటార్ సైకిల్ చేసుకున్నారు. ఇట్టి కేసును చేదించి నిందితులను స్వల్పకాలంలో అరెస్టు చేసి ముగ్గురు వ్యక్తులకు ప్రాణహాని కలగకుండా చట్టరీత్యా చర్యలు తీసుకున్న కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, ఎస్సైలు సతీష్, శ్యామ్ రాజ్ , మేడిపల్లి ఎస్ఐ సుదీర్ రావు, కథలాపూర్ ఎస్సై రామచందర్ గౌడ్ మరియు సిబ్బంది హలీం, విజయ్, సత్తయ్య ఎల్లయ్య, శ్రీధర్,సాగర్ లను మెట్పల్లి డిఎస్పి రవీంద్రారెడ్డి మరియు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించినారు.</p>]]> </content:encoded>
</item>

</channel>
</rss>